AP News: ఏపీలో కొత్త దందా.. నోటరీల పేరుతో నయా మోసం

ఏపీలో కొత్తదందాకు అక్రమార్కులు తెరలేపారు. నోటరీలుగా అర్హత లేకపోయినా సంతకాలు చేస్తూ.. అటు ప్రభుత్వాన్ని, ఇటు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. తక్కువ ధరకే నోటరీ చేయిస్తామంటూ సామాన్యులను బురిడీ కొట్టిస్తున్నారు.

Updated : 03 Jul 2024 12:33 IST

ఏపీలో కొత్తదందాకు అక్రమార్కులు తెరలేపారు. నోటరీలుగా అర్హత లేకపోయినా సంతకాలు చేస్తూ.. అటు ప్రభుత్వాన్ని, ఇటు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. తక్కువ ధరకే నోటరీ చేయిస్తామంటూ సామాన్యులను బురిడీ కొట్టిస్తున్నారు. అలా నోటరీ చేయించుకున్న వ్యక్తులకు న్యాయపరమైన చిక్కులు తప్పవని నిపుణులు చెప్తున్నారు.

Tags :

మరిన్ని