CM Chandrababu: ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ

ఏపీ సీఎం చంద్రబాబు దిల్లీ పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో ఆయన సమావేశమయ్యారు.

Published : 04 Jul 2024 10:38 IST

ఏపీ సీఎం చంద్రబాబు దిల్లీ పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో ఆయన సమావేశమయ్యారు. రాష్ట్రానికి ఆర్థికసాయం, ఇతర అంశాలపై ప్రధానితో చర్చించారు. అంతకుముందు కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌తో చంద్రబాబు భేటీ అయ్యారు. సుమారు అరగంట పాటు ఆయనతో వివిధ అంశాలపై మాట్లాడారు. మధ్యాహ్నం కేంద్రమంత్రులు అమిత్‌షా, నితిన్‌ గడ్కరీ, శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌తో సమావేశం కానున్నారు. సాయంత్రం కేంద్రమంత్రులు మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌, హర్దీప్‌ సింగ్‌ పురీతో ఏపీ భేటీ కానున్నారు.

Tags :

మరిన్ని