TDP: అవినీతి బయటపడుతుందనే సాక్ష్యాల ధ్వంసం: బోడె ప్రసాద్

వైకాపా ప్రభుత్వం అవినీతిలో కురుకుపోయింది కాబట్టే సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అన్నారు.

Published : 04 Jul 2024 16:36 IST

వైకాపా ప్రభుత్వం అవినీతిలో కురుకుపోయింది కాబట్టే సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అన్నారు. అందులో భాగంగానే కీలక దస్త్రాలు, హార్డ్ డిస్కులను తగలబెట్టారని మండిపడ్డారు. దీనిపై అధికారులు విచారణ చేసి ప్రభుత్వానికి నివేదిక ఇస్తారని చెప్పారు..

Tags :

మరిన్ని