Kakinada: రేషన్‌ మాఫియా వెనుక వైకాపా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి కుటుంబం?

కాకినాడ కేంంద్రంగా సాగుతున్న రేషన్ బియ్యం దందా వెనక వైకాపా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ కుటుంబం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Published : 30 Jun 2024 11:31 IST

కాకినాడ కేంంద్రంగా సాగుతున్న రేషన్ బియ్యం దందా వెనక వైకాపా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ కుటుంబం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత ఐదేళ్లలో అధికారం అడ్డంపెట్టుకుని ఆయన కోట్లాది రూపాయలు దోచుకున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. పౌరసరఫరాల వ్యవస్థకు సంబంధించిన పదవులన్నీ ఒకే కుటుంబంలో ఉండటం వారికి కలిసొచ్చిందని మండిపడ్డారు. అంతే కాకుండా వివిధ శాఖల అధికారులు, సిబ్బంది వారికి సహకరించారని విమర్శించారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు