Ap News: గత వైకాపా పాలనలో పర్యాటక రంగం నిర్వీర్యం: మంత్రి కందుల దుర్గేశ్‌

పర్యాటక రంగాన్ని వైకాపా ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మంత్రి కందుల దుర్గేశ్ ఆరోపించారు.

Published : 05 Jul 2024 16:48 IST

పర్యాటక రంగాన్ని వైకాపా ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మంత్రి కందుల దుర్గేశ్ ఆరోపించారు. తిరుమలలో పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హోటళ్లను మంత్రి ప్రారంభిచారు. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించిన ధరలకే ఆహ్లాదకరమైన వాతావరణంలో నాణ్యమైన భోజనాన్ని అందిస్తామన్నారు. కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు.      

Tags :

మరిన్ని