Vijayawada: కానూరు వీఆర్ సిద్ధార్థ కళాశాల పైవంతెనకు వైకాపా శాపం

ఆ వంతెన నిర్మాణం 80 శాతం పూర్తయింది. మిగతా 20శాతం పనులు పూర్తిచేస్తే నిత్యం 50 వేల మంది ప్రయాణం సాఫీగా సాగుతుంది. జగన్ జమానాలో ఆ భాగ్యానికి నోచుకోలేకపోయిన జనం.. కూటమి ప్రభుత్వం రాకతో కొండంత ఆశలు పెట్టుకున్నారు.

Published : 02 Jul 2024 15:24 IST

ఆ వంతెన నిర్మాణం 80 శాతం పూర్తయింది. మిగతా 20శాతం పనులు పూర్తిచేస్తే నిత్యం 50 వేల మంది ప్రయాణం సాఫీగా సాగుతుంది. జగన్ జమానాలో ఆ భాగ్యానికి నోచుకోలేకపోయిన జనం.. కూటమి ప్రభుత్వం రాకతో కొండంత ఆశలు పెట్టుకున్నారు. వైకాపా సర్కార్ఆ పేసిన కానూరు వీఆర్‌ సిద్ధార్థ కళాశాల పైవంతెన నిర్మాణ పనుల పునఃప్రారంభం కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.

Tags :

మరిన్ని