Palnadu: వైకాపా పాలనలో అస్తవ్యస్తంగా మారిన తారకరామసాగర్‌

హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ తరహాలో పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో తారకరామ సాగర్ నిర్మించారు. మినీ ట్యాంక్‌బండ్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ తారకరామ సాగర్ వైకాపా ప్రభుత్వ అసమర్ధ పాలన వల్ల నిర్వహణ కరవై అస్తవ్యస్తంగా మారింది.

Published : 05 Jul 2024 15:15 IST

హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ తరహాలో పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో తారకరామ సాగర్ నిర్మించారు. 2014-19 మధ్య 45 ఎకరాల సువిశాల ప్రదేశంలో తారకరామ సాగర్, వావిలాల పార్కును తీర్చిదిద్దిదారు. మినీ ట్యాంక్‌బండ్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ తారకరామ సాగర్ వైకాపా ప్రభుత్వ అసమర్ధ పాలన వల్ల నిర్వహణ కరవై అస్తవ్యస్తంగా మారింది.

Tags :

మరిన్ని