Vijayawada: జగన్ పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన విజయవాడ ఆటోనగర్

గత ఐదేళ్ల జగన్ పాలనలో విజయవాడ ఆటోనగర్ తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. వైకాపా నేతల అలసత్వంతో పారిశ్రామికవాడ పరిస్థితి ఘోరంగా దిగజారింది.

Published : 03 Jul 2024 15:40 IST

గత ఐదేళ్ల జగన్ పాలనలో విజయవాడ ఆటోనగర్ తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. వైకాపా నేతల అలసత్వంతో పారిశ్రామికవాడ పరిస్థితి ఘోరంగా దిగజారింది. అస్తవ్యస్తమైన రహదార్లు, పూడుకుపోయిన మురుగు కాల్వలు, గుంతల్లో నిలిచిపోయిన వర్షపునీరు, రహదార్ల పక్కనే పేరుకుపోయిన చెత్తకుప్పలు.. ఇలా ఒకటేమిటి ఆటోనగర్ పేరు చెబితేనే హడలిపోయే పరిస్థితి నెలకొంది. ఇక రోజంతా అక్కడే పనిచేసే వేల మంది కార్మికుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. కొత్త ప్రభుత్వమైనా తమ సమస్యల్ని పరిష్కరిస్తుందని కొండంత ఆశలు పెట్టుకున్నారు అక్కడి స్థానికులు.

Tags :

మరిన్ని