Pawan Kalyan: పంచాయితీ నిధులు ఎటు వెళ్లాయో తెలియట్లేదు: పవన్‌ కల్యాణ్‌

పంచాయితీ నిధులు ఎటు వెళ్లాయో తెలియట్లేదనని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలులో నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

Published : 01 Jul 2024 15:39 IST

పంచాయితీ నిధులు ఎటు వెళ్లాయో తెలియట్లేదనని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలులో నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పలువురు లబ్ధిదారులకు పింఛన్లు అందజేసిన అనంతరం మాట్లాడారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు