Women Cricketers: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భారత మహిళా క్రికెటర్లు

తిరుమల శ్రీవారిని భారత మహిళా క్రికెటర్లు బుధవారం దర్శించుకున్నారు.

Updated : 03 Jul 2024 18:52 IST

తిరుమల శ్రీవారిని భారత మహిళా క్రికెటర్లు దర్శించుకున్నారు. బుధవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో హర్మన్‌ ప్రీత్ కౌర్, షఫాలీ వర్మ, రేణుకా ఠాకూర్, దీప్తి శర్మ తదితరులు స్వామివారి సేవలో పాల్గొన్నారు. వారికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. మహిళా క్రికెటర్లను చూసిన భక్తులు వారితో ఫొటోలు దిగేందుకు ఎగబడ్డారు. 

Tags :

మరిన్ని