Hathras Accident: హాథ్రస్‌ తొక్కిసలాట ఘటనలో.. నిర్లక్ష్యం ఎవరిది?

ఉత్తర్‌ప్రదేశ్ హాథ్రస్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనకు నిర్వాహకుల నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోంది.

Published : 03 Jul 2024 16:14 IST

ఉత్తర్‌ప్రదేశ్ హాథ్రస్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనకు నిర్వాహకుల నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోంది. వేలాదిగా తరలివచ్చిన భక్తుల సంఖ్యకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయకపోవటం వల్లనే ఘోరం జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనపై దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసిన యూపీ ప్రభుత్వం 24 గంటల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించింది. మరోవైపు మృతదేహాల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. భోలే బాబా ఆచూకీ ఇంకా లభ్యం కాలేదని, అతడిని పట్టుకునేందుకు బృందాలు గాలిస్తున్నాయని పోలీసులు తెలిపారు.

Tags :

మరిన్ని