TS News: ధన్వంతరి బాధితుల సొమ్ము రికవరీ చేస్తాం: డీసీపీ శ్వేత
ధన్వంతరి ఫౌండేషన్ ఇంటర్నేషనల్లో నగదు డిపాజిట్ చేసి మోసపోయిన బాధితులకు సొమ్ము చేతికి చేరేలా చట్టప్రకారం చర్యలు తీసుకున్నామని నగర సీసీఎస్ డీసీపీ శ్వేత తెలిపారు.
Published : 09 Jul 2024 09:51 IST
ధన్వంతరి ఫౌండేషన్ ఇంటర్నేషనల్లో నగదు డిపాజిట్ చేసి మోసపోయిన బాధితులకు సొమ్ము చేతికి చేరేలా చట్టప్రకారం చర్యలు తీసుకున్నామని నగర సీసీఎస్ డీసీపీ శ్వేత తెలిపారు. ఈ కేసులో నిందితులు నాలుగు ప్రాంతాల్లో కొనుగోలు చేసిన ఆస్తులను న్యాయస్థానం ఆదేశాలతో జప్తు చేసినట్టు స్పష్టంచేశారు. బషీర్బాగ్ సీసీఎస్ కార్యాలయంలో ధన్వంతరి ఫౌండేషన్లో పెట్టుబడి పెట్టి నష్టపోయిన వారిలో 200 మందితో సీసీఎస్ అధికారులు సమావేశం నిర్వహించారు. స్వాధీనం చేసుకున్న ఆస్తులను విక్రయించడం ద్వారా నిందితులు సేకరించిన డిపాజిట్ సొమ్ము రికవరీ అవుతుందన్నారు. బాధితులు అధైర్యపడొద్దన్నారు.
Tags :
మరిన్ని
-
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్నిప్రమాదం
-
రేవంత్ రెడ్డి తాతయ్యా.. మా కాలనీకి రోడ్లు వేయించండి!: వైరల్గా చిన్నారుల వీడియో
-
ప్రాణాలకు తెగించి.. తాడు పట్టుకొని వాగు దాటుతున్న గిరిపుత్రులు
-
భారీ వర్షాలకు పొంగిపొర్లుతున్న చెరువులు.. ఊపందుకున్న సాగు పనులు
-
అసెంబ్లీ ఆవరణలో పోలీసులపై వైఎస్ జగన్ ఆగ్రహం..!
-
విద్యార్థులకు శాపంగా.. వైకాపా ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు
-
మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశం
-
ఏపీ ఫైబర్నెట్లో భారీ కుంభకోణం
-
ఏపీలో.. అధ్వాన స్థితిలో గ్రామీణ రోడ్లు
-
ఈజిప్టుకు నష్టం తెచ్చిపెడుతున్న గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం
-
డ్రగ్స్ కేసుల్లో తరచూ చిక్కుకుంటున్న పబ్స్ నిర్వాహకులు
-
పార్లమెంటు సమావేశాలు ప్రారంభం
-
ప్రమాదంలో ఘంటికలు మోగిస్తున్న కుమురంభీం ప్రాజెక్టు
-
పార్లమెంట్ వద్ద మీడియాతో ప్రధాని మోదీ
-
కన్వర్ యాత్ర రూట్లోని దుకాణాలకు నేమ్ప్లేట్లు పెట్టుకోవాలన్న ఆదేశాలపై వివాదం
-
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
-
బోనాల ఉత్సవాల్లో భాగంగా కొనసాగుతున్న ‘రంగం’ కార్యక్రమం
-
నేటి నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు
-
దేవాదాయశాఖ సహాయ కమిషనర్ శాంతిపై మరో 6 అభియోగాలు నమోదు
-
నేటి నుంచి 5 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు
-
అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి వైదొలిగిన జో బైడెన్
-
భారీ వర్షాలు.. వరదలోనే వందలాది ఎకరాలు
-
బండిలో పెట్రోల్ ఖాళీ.. అలా సాయం చేసి ఇలా వెళ్లిపోయాడు!
-
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో అఖిలపక్ష భేటీ!
-
ధవళేశ్వరం ఆనకట్ట గేటుకు చిక్కుకున్న ఇసుక బోటు!
-
ఇజ్రాయెల్కు హాని తలపెట్టాలనుకుంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు: నెతన్యాహు
-
వీధి కుక్కల నుంచి మా ప్రాణాలు కాపాడండి!: పోలీస్ స్టేషన్లో చిన్నారుల ఫిర్యాదు
-
రిజర్వేషన్లను తగ్గిస్తూ బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు తీర్పు.. దేశవ్యాప్తంగా కర్ఫ్యూ!
-
రాజకీయాల్లో జగన్కు పరిపక్వత అవసరం!: మంత్రి ఆనం రామనారాయణరెడ్డి
-
ఇంట్లో 4వేల కిలోల చెత్త.. అక్కడే తల్లీకూతుళ్ల జీవనం!
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
స్థూలకాయంపై ఆర్థిక సర్వేలో ఆందోళన.. టాప్-3లో ఏపీ
-
అప్పటి నాటకాన్నే జగన్ మళ్లీ మొదలుపెట్టారు: సీఎం చంద్రబాబు
-
అమృత కాలపు వృద్ధికి 6 వ్యూహాలు.. ఆర్థిక సర్వేలో ఆవిష్కరించిన ప్రభుత్వం
-
అవును.. వివేక్ ఊహించినట్టుగానే జరిగింది: మస్క్
-
స్మితా సభర్వాల్ ఫిజికల్లీ ఫిట్.. మెంటల్లీ అన్ఫిట్: బాల లత
-
ఆహారం కావాలంటే సైనికుల లైంగిక వాంఛలు తీర్చాల్సిందే: మహిళలపై దారుణం