Virat Kohli: కోహ్లీ డ్యాన్స్‌.. టీమ్‌ఇండియా ఆటగాళ్ల జోష్‌

టీ20 ప్రపంచ కప్ గెలుపొందిన టీమ్‌ఇండియా ఆటగాళ్లు.. మ్యాచ్‌ అనంతరం సంబరాలు చేసుకున్నారు. మ్యాచ్‌ అనంతరం టీమ్‌ సభ్యుతో కలసి విరాట్‌ కోహ్లీ చిందేశాడు.

Updated : 30 Jun 2024 10:17 IST

టీ20 ప్రపంచ కప్ గెలుపొందిన టీమ్‌ఇండియా ఆటగాళ్లు.. మ్యాచ్‌ అనంతరం సంబరాలు చేసుకున్నారు. మ్యాచ్‌ అనంతరం టీమ్‌ సభ్యుతో కలసి విరాట్‌ కోహ్లీ చిందేశాడు. అర్ష్‌దీప్‌, సిరాజ్‌ తదితరులతో కలసి జోష్‌ఫుల్‌గా డ్యాన్స్‌ చేశాడు. 

Tags :

మరిన్ని