Dharmapuri Srinivas: పదవీ దర్పం చూపని వ్యక్తి డీఎస్‌: వెంకయ్యనాయుడు

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ధర్మపురి శ్రీనివాస్‌ మృతి పట్ల మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు (Venkaiah Naidu) విచారం వ్యక్తం చేశారు.

Published : 29 Jun 2024 11:28 IST

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ధర్మపురి శ్రీనివాస్‌ మృతి పట్ల మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు (Venkaiah Naidu) విచారం వ్యక్తం చేశారు. డీఎస్‌ పార్థివదేహానికి ఆయన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన వెంకయ్యనాయుడు.. ఎంతో అనుభవం ఉన్న మంచి నాయకుడిని ప్రజలు కోల్పోయారని పేర్కొన్నారు. డీఎస్‌ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

Tags :

మరిన్ని