Stampede: హాథ్రస్‌ తొక్కిసలాట ఘటన.. 121 మంది దుర్మరణం

హాథ్రస్ తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య 121 చేరింది. ఈ ఘటనకు కారణమైన వారిపై పోలీసులు దృష్టి పెట్టారు. సత్సంగ్ నిర్వాహకులపై ఎఫ్ఐఆర్‌ నమోదు చేసిన పోలీసులు బోలే బాబా కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.

Published : 03 Jul 2024 11:52 IST

హాథ్రస్ తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య 121 చేరింది. ఈ ఘటనకు కారణమైన వారిపై పోలీసులు దృష్టి పెట్టారు. సత్సంగ్ నిర్వాహకులపై ఎఫ్ఐఆర్‌ నమోదు చేసిన పోలీసులు బోలే బాబా కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. పోలీసుల వెతుకుతున్న నేపథ్యంలో బాబా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అనేకమంది ప్రాణాలు పోవడానికి కారణమైన వారిని వదిలేదిలేదని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇప్పటికే ప్రకటించారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు