Rammohan Naidu: విమానయాన సేవలను సామాన్యులకు మరింత చేరువ చేస్తాం: కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు

భోగాపురం సహా ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని విమానాశ్రయాలనూ అభివృద్ధి చేస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు (Rammohan Naidu) తెలిపారు.

Published : 11 Jun 2024 15:37 IST

భోగాపురం సహా ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని విమానాశ్రయాలనూ అభివృద్ధి చేస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు (Rammohan Naidu) తెలిపారు. దేశవ్యాప్తంగా సామాన్యులకు విమానయాన రంగాన్ని మరింత చేరువ చేయడమే లక్ష్యంగా తన పని చేస్తామని చెప్పారు. అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ ఏపీకి నిధులు తీసుకొస్తామని హామీ ఇచ్చారు.

Tags :

మరిన్ని