TDP: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఏపీ మంత్రి అచ్చెన్నకు ఘన స్వాగతం

కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడులకు విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో తెదేపా కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.

Updated : 17 Jun 2024 17:30 IST

కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడులకు విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో తెదేపా కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. సోమవారం ఉదయం ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకున్న తమ మంత్రులకు స్వాగతం పలికేందుకు భారీ సంఖ్యలో నేతలు, అభిమానులు ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి శ్రీకాకుళం వరకు 200 కార్లు 350 బైకులతో భారీ ర్యాలీతో మంత్రులు వెళ్లారు.

Tags :

మరిన్ని