Vijayawada: ట్రాక్‌ల పునరుద్ధరణ.. విజయవాడ-విశాఖ మధ్య రైళ్లు రద్దు

విజయవాడ-విశాఖపట్నం మధ్య పలు సెక్షన్లలో ట్రాక్ మరమ్మతుల దృష్ట్యా ఆగస్టు 10 వరకు 24 రైళ్లను రద్దు చేస్తున్నట్లు విజయవాడ డీఆర్‌ఎమ్‌ నరేంద్ర తెలిపారు.

Published : 29 Jun 2024 12:14 IST

విజయవాడ-విశాఖపట్నం మధ్య పలు సెక్షన్లలో ట్రాక్ మరమ్మతుల దృష్ట్యా ఆగస్టు 10 వరకు 24 రైళ్లను రద్దు చేస్తున్నట్లు విజయవాడ డీఆర్‌ఎమ్‌ నరేంద్ర తెలిపారు. ప్రమాదాల నివారణ సహా ప్రయాణికులకు మరింత భద్రత కల్పించేందుకు ట్రాక్‌లను పటిష్ఠ పరచడంతో పాటు అధునాతన సిగ్నలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అత్యవసరంగా పనులు చేపట్టడం వల్లే తప్పనిసరి పరిస్థితుల్లో రైళ్ల రాకపోకలను రద్దు చేస్తున్నట్లు వివరించారు.  

Tags :

మరిన్ని