Thopudurti Prakash Reddy: ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పి.. నిధులు దండుకున్న వైకాపా మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి

వైకాపా ప్రభుత్వంలో అప్పటి ఎమ్మెల్యేల అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి కుటుంబం.. జగనన్న ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పి నిధులు కొల్లగొట్టింది.

Published : 30 Jun 2024 10:40 IST

వైకాపా ప్రభుత్వంలో అప్పటి ఎమ్మెల్యేల అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి కుటుంబం.. జగనన్న ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పి నిధులు కొల్లగొట్టింది. పేదలకు గూడు దూరం చేసింది. అనంతపురం గ్రామీణ మండలం ఆలమూరు, కొడిమి గ్రామంలో 7,648 ఇళ్లు నిర్మిస్తామని చెప్పి.. కేవలం 1,945 ఇళ్లను అరకొరగా నిర్మించి నిధులు దండుకుందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు