Radhakrishnan: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో తెలంగాణ గవర్నర్‌ భేటీ

ఏపీ సీఎం చంద్రబాబు(Chandrababu)ను తెలంగాణ గవర్నర్‌ రాధాకృష్ణన్‌ మర్యాదపూర్వకంగా కలిశారు.

Published : 28 Jun 2024 13:49 IST

ఏపీ సీఎం చంద్రబాబు(Chandrababu)ను తెలంగాణ గవర్నర్‌ రాధాకృష్ణన్‌ కలిశారు. ఉండవల్లిలోని ఆయన నివాసానికి వచ్చి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యలు, పెండింగ్‌ అంశాలపై ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం.

Tags :

మరిన్ని