Hyderabad: హైదరాబాద్‌లో కబ్జాలకు చెక్‌ పెట్టేలా ప్రభుత్వ కార్యాచరణ..!

హైదరాబాద్‌లో రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూములు, విలువైన ఆస్తులను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తోంది.

Published : 29 Jun 2024 10:20 IST

హైదరాబాద్‌లో రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూములు, విలువైన ఆస్తులను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాన్ని బలోపేతం చేస్తూ.. అసెట్ ప్రొటెక్షన్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్- ఏపీడీఎమ్‌గా మార్చనుంది. ఇప్పటికే ఈవీఎమ్‌డీ బాధ్యతలను ఐజీ స్థాయి అధికారికి అప్పగించిన ప్రభుత్వం.. కబ్జా రాయుళ్ల కన్నుపడితే తాట తీసేందుకు సన్నాహాలు చేస్తోంది.

Tags :

మరిన్ని