Team India: LIVE- ముంబయిలో టీమ్‌ఇండియా విక్టరీ పరేడ్

టీ20 ప్రపంచకప్‌ సాధించిన టీమ్‌ఇండియా (Team India) జట్టు ముంబయిలో విక్టరీ పరేడ్‌ నిర్వహిస్తోంది.

Updated : 04 Jul 2024 20:15 IST

17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ టీ20 ప్రపంచకప్‌ (T20 World Cup) సాధించి విశ్వవేదికపై భారత కీర్తి పతాకాన్ని ఎగురవేసిన టీమ్‌ఇండియా (Team India) స్వదేశానికి చేరుకుంది. ఉదయం దిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన రోహిత్‌ సేన.. ముంబయికి చేరుకుంది. మెరైన్ రోడ్డులో విజయోత్సవ ర్యాలీ ప్రారంభమైంది. ప్రపంచ కప్‌ గెలిచిన భారత ఆటగాళ్లు ఓపెన్‌ టాప్‌ బస్‌లో నిల్చుని రోడ్‌ షోలో పాల్గొన్నారు. రెండు గంటల పాటు సాగే ఈ ఊరేగింపు నారీమన్‌ పాయింట్ నుంచి వాంఖడె స్టేడియం వరకు జరగనుంది. టీమ్ఇండియా ఆటగాళ్లు వరల్డ్ కప్‌ ట్రోఫీని పట్టుకుని అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్నారు. 

Tags :

మరిన్ని