Team India: ప్రధాని నరేంద్ర మోదీతో టీ20 ఛాంపియన్స్‌

టీ20 ప్రపంచకప్‌ను సొంతం చేసుకున్న టీమ్‌ఇండియా (Team India) జట్టు ప్రధాని మోదీతో (PM Modi) భేటీ అయింది.

Updated : 04 Jul 2024 13:33 IST

టీ20 ప్రపంచకప్‌ను సొంతం చేసుకున్న టీమ్‌ఇండియా (Team India) జట్టు ప్రధాని మోదీతో (PM Modi) భేటీ అయింది. గురువారం ప్రధాని నివాసానికి వెళ్లిన టీ20 ఛాంపియన్స్‌.. ప్రపంచకప్‌ ట్రోఫీని ఆయనకు అందించారు. ఈ సందర్భంగా ప్రధాని ఆటగాళ్లందరినీ అభినందించారు. ట్రోఫీతో ఫొటోలు దిగారు. అందరితో కొద్దిసేపు మాట్లాడారు. ఆటగాళ్లు తమ అనుభవాలను ప్రధానితో పంచుకున్నారు. 

Tags :

మరిన్ని