Somireddy: కృష్ణపట్నం నుంచి కంటైనర్‌ పోర్టును తరలిపోనివ్వం: ఎమ్మెల్యే సోమిరెడ్డి

కృష్ణపట్నం నుంచి కంటైనర్‌ పోర్టును తరలిపోనివ్వబోమని తెదేపా (TDP) ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి అన్నారు.

Published : 28 Jun 2024 19:20 IST

కృష్ణపట్నం నుంచి కంటైనర్‌ పోర్టును తరలిపోనివ్వబోమని తెదేపా (TDP) ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి అన్నారు. కంటైనర్‌ పోర్టు తరలింపుతో పది వేల మంది ఉపాధి కోల్పోతారన్నారు. ఎన్డీయే కూటమి ఎంపీలతో కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తామని.. రైతులు, ఉద్యోగుల కోసం అవసరమైతే ఆదానీ కాళ్లు పట్టుకుంటానని వ్యాఖ్యానించారు. తరలిపోయిన కంటైనర్‌ పోర్టు ప్రాంతాన్ని ఎమ్మెల్యే సోమిరెడ్డి ఆధ్వర్యంలో అఖిలపక్షం నేతలు శుక్రవారం పరిశీలించారు. కంటైనర్‌ పోర్టును పునరుద్ధరించాలని కోరుతూ పోర్టు సీఈవోకు నేతలు వినతిపత్రం అందజేశారు.

Tags :

మరిన్ని