Tirumala: తిరుమల శ్రీవారి దర్శనాల్లో వైకాపా అక్రమాలు

ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరుమల తిరుపతి దేవస్థానం ప్రక్షాళన దిశగా చర్యలు చేపట్టడంతో వైకాపా అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.

Published : 02 Jul 2024 11:06 IST

ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరుమల తిరుపతి దేవస్థానం ప్రక్షాళన దిశగా చర్యలు చేపట్టడంతో వైకాపా అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఐదేళ్లలో సామాన్య భక్తుడికి శ్రీవారి క్షణకాల దర్శనం దుర్లభమైపోగా.. వైకాపా నేతలు, మంత్రులు తమ అనుచరులను దర్శనం మొదలు ఆర్జితసేవల వరకు గుంపులుగుంపులుగా పంపారు. తిరుమల శ్రీవారి దర్శనాలను వైకాపా నేతలు ఇష్టారాజ్యంగా మార్చిన తీరుపై కథనం.

Tags :

మరిన్ని