TeamIndia: టీమ్‌ఇండియాకు అభినందనలు తెలుపుతూ 20 అడుగుల సైకతశిల్పం

టీ20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకున్న టీమ్‌ఇండియాకు ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ అభినందనలు తెలిపారు. ఒడిశాలోని పూరీ తీరంలో 20 అడుగుల సైకత శిల్పాన్ని తీర్చిదిద్దారు.

Published : 30 Jun 2024 20:06 IST

టీ20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకున్న టీమ్‌ఇండియాకు ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ అభినందనలు తెలిపారు. ఒడిశాలోని పూరీ తీరంలో 20 అడుగుల సైకత శిల్పాన్ని తీర్చిదిద్దారు. ఈ కళాఖండం తయారీలో 500 క్రికెట్ బంతులు వాడినట్లు సుదర్శన్ తెలిపారు. క్రికెట్ బ్యాట్‌పై కెప్టెన్ రోహిత్ శర్మ, టీ-20 వరల్డ్ కప్ ట్రోఫీతో ఉన్న ఆ సైకతశిల్పం వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. టీమ్‌ఇండియా చరిత్రాత్మక విజయం సాధించిన తర్వాత ఉదయాన్నే 5 గంటలకు దీన్ని తయారు చేయడం ప్రారంభించినట్లు సుదర్శన్ తెలిపారు. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు