Ramoji Rao: రామోజీరావుకు భారత రత్న ఇవ్వాలి: మురళీమోహన్‌

అక్షరమే ఆయుధంగా జర్నలిజాన్ని ప్రజాహితం చేసిన మహనీయుడు రామోజీరావు (Ramoji Rao) అని పలువురు ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పించారు.

Published : 30 Jun 2024 15:02 IST

అక్షరమే ఆయుధంగా జర్నలిజాన్ని ప్రజాహితం చేసిన మహనీయుడు రామోజీరావు (Ramoji Rao) అని పలువురు ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పించారు. హైదరాబాద్‌లోని బొటానికల్ గార్డెన్‌లో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రామోజీరావు సంస్మరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సినీనటుడు మురళీమోహన్, తెదేపా ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు, డాక్టర్ సోమరాజు, ‘ఈనాడు’ తెలంగాణ ఎడిటర్ డి.ఎన్.ప్రసాద్, వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, ఈనాడు మాజీ ఉద్యోగులు, కవులు, రచయితలు పాల్గొన్నారు. ఉద్యోగులను తన వారసులుగా, కుటుంబ సభ్యులుగా భావించేవారని ఈనాడు మాజీ ఉద్యోగులు రామోజీరావుతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. 

Tags :

మరిన్ని