Rahul Gandhi: రాహుల్‌ గాంధీ హిందూయిజం వ్యాఖ్యలపై లోక్‌సభలో దుమారం

లోక్‌సభలో రాహుల్ గాంధీ ప్రసంగంపై పెను దుమారం చెలరేగింది. హిందువులుగా చెప్పుకొనే వారు హింసను, ద్వేషాన్ని, అసత్యాలను ప్రచారం చేస్తున్నారని రాహుల్ ఆరోపించారు. ఆయన వ్యాఖ్యలను ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తప్పుపట్టారు.

Published : 01 Jul 2024 18:44 IST

లోక్‌సభలో రాహుల్ గాంధీ ప్రసంగంపై పెను దుమారం చెలరేగింది. హిందువులుగా చెప్పుకొనే వారు హింసను, ద్వేషాన్ని, అసత్యాలను ప్రచారం చేస్తున్నారని రాహుల్ ఆరోపించారు. ఆయన వ్యాఖ్యలను ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తప్పుపట్టారు. రాహుల్ క్షమాణ చెప్పాలని అమిత్ షా డిమాండ్ చేశారు. అనేక అంశాలను ప్రస్తావించిన రాహుల్ గాంధీ.. ప్రతిపక్షం అంటే శత్రువు కాదని, అధికార పక్షం పని సులభం చేసేందుకే తామిక్కడ ఉన్నామని వ్యాఖ్యానించారు.

Tags :

మరిన్ని