- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Kodandaram: విభజన హామీల పరిష్కారానికి ఇరు రాష్ట్రాల సీఎంల భేటీ చాలా అవసరం: ప్రొ.కోదండరాం
విభజన హామీల పరిష్కారానికి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ చాలా అవసరమని తెజస అధ్యక్షుడు ఆచార్య కోదండరాం (Kodandaram) అభిప్రాయపడ్డారు.
Updated : 02 Jul 2024 20:33 IST
విభజన హామీల పరిష్కారానికి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ చాలా అవసరమని తెజస అధ్యక్షుడు ఆచార్య కోదండరాం (Kodandaram) అభిప్రాయపడ్డారు. ఉద్యోగుల విభజన, పబ్లిక్ రంగ సంస్థల విభజనకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం దోహదం చేస్తుందన్నారు. ఉద్యోగుల పంపిణీ, జలవనరుల సమస్యలకు ఈ సమావేశం ద్వారా పరిష్కారం దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో జరిగిన జగన్, కేసీఆర్ భేటీలు రాజకీయ ప్రయోజనాల కోసం తప్ప సమస్యల పరిష్కారం కోసం కాదని విమర్శించారు. ఇరు రాష్ట్రాల ప్రజలకు నష్టం జరగకుండా అపరిష్కృత విభజన హామీలను పరిష్కరించాలని కోదండరాం కోరారు.
Tags :
మరిన్ని
-
తెలంగాణ అభివృద్ధికి సహకరించమని ప్రధానిని కోరాం: డిప్యూటీ సీఎం భట్టి
-
ఈవీఎం ధ్వంసం ఘటనలో పిన్నెల్లిని వెనకేసుకొచ్చిన జగన్
-
యునెస్కోలో అసోం పిరమిడ్లు!
-
రాష్ట్రంలో భారాస ఎక్కడుందో టార్చ్లైట్తో వెతుక్కోవాలి..!: సీఎం రేవంత్
-
త్వరలో జగన్ జైలుకు పోక తప్పదు: మంత్రి రామ్ప్రసాద్
-
చిన్నారికి కొండంత కష్టం.. దాతల సాయం కోసం ఎదురుచూపులు
-
రిషి సునాక్కు మళ్లీ విజయం దక్కేనా?
-
రేషన్ మాఫియాలో ఎండీయూ యజమానులు: మంత్రి నాదెండ్ల మనోహర్
-
ఉప్పాడ సముద్ర తీరం కోతతో మత్స్యకారుల అవస్థలు!
-
పార్లమెంట్లో అల్లూరి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి: మంత్రి సీతక్క
-
పిన్నెల్లికి జగన్ పరామర్శ.. రూ.25 లక్షలు ఖర్చు చేసిన మాజీ సీఎం: హోంమంత్రి అనిత
-
భవిష్యత్లో జగన్ ఓదార్పు యాత్రలకే పరిమితం: భానుప్రకాష్ రెడ్డి
-
త్వరలో ఉచిత ఇసుక విధానంపై మార్గదర్శకాలు జారీ!: మంత్రి కొల్లు
-
అవినీతి బయటపడుతుందనే సాక్ష్యాల ధ్వంసం: బోడె ప్రసాద్
-
రోజుకు 7శాతం మరణాలు.. వాయు కాలుష్యం వల్లే..!
-
సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశం
-
పారిశ్రామికవాడలో తెరుచుకోనున్న మూతపడ్డ పరిశ్రమ
-
భూగోళాన్ని మింగేస్తోన్న ప్లాస్టిక్.. ఎందుకు అరికట్టలేకపోతున్నాం?
-
ఘనంగా అనంత్ అంబానీ- రాధికల ప్రీవెడ్డింగ్ వేడుకలు
-
ఆర్గానిక్ ఐస్క్రీమ్తో వ్యాపారం..రూ.కోట్లలో టర్నోవర్ సాధిస్తున్న యువకుడు
-
బిహార్లో కూలిన మరో వంతెన.. 16 రోజుల్లో పదోది..!
-
వరంగల్ను హైదరాబాద్కు దీటుగా అభివృద్ధి చేస్తాం: మంత్రి శ్రీధర్ బాబు
-
ఐదేళ్ల వైకాపా పాలనలో యథేచ్ఛగా గ్రావెల్ మాఫియా
-
దస్త్రాల కాల్చివేతలో ఇద్దరు అరెస్టు
-
అసోంలో వరదల బీభత్సం.. జలదిగ్బంధంలో 2 వేల గ్రామాలు
-
అల్లూరి క్యారెక్టర్ చేయమని ప్రభాస్ను కోరతా: శ్యామలా దేవి
-
హోంమంత్రి వంగలపూడి అనిత మీడియా సమావేశం
-
కాలిఫోర్నియాలో కార్చిచ్చు బీభత్సం.. కాలి బూడిదైన ఇళ్లు, వాహనాలు
-
దొడ్డి కొమరయ్యను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలి: మంత్రి పొన్నం
-
మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియా సమావేశం
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అప్పుడు వారితో కనెక్ట్ కాలేకపోయాను.. రోహిత్ను మొదటిసారి అలా చూస్తున్నా: కోహ్లీ
-
పాకిస్థాన్లో లీటరు పాల ధర రూ.370.. ఆ దేశాల కంటే అధికం!
-
ఇడుపులపాయ ట్రిపుల్ఐటీలో గంజాయి కలకలం
-
17 రోజుల్లో కూలిన 12 వంతెనలు.. తప్పెవరిది?
-
చరిత్ర సృష్టించి.. సవాళ్ల నడుమ ‘సునాక్’ ప్రయాణం!
-
ఏడాదిలోనే థ్రెడ్స్కు 175 మిలియన్ల యూజర్లు.. భారత్లోనే అధికం