- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Ambani: ఘనంగా అనంత్ అంబానీ- రాధికల ప్రీవెడ్డింగ్ వేడుకలు
ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ చిన్నకుమారుడు అనంత్ అంబానీ వివాహ ముందస్తు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.
ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ చిన్నకుమారుడు అనంత్ అంబానీ వివాహ ముందస్తు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ముంబయిలో గుజరాతీ సంప్రదాయం ప్రకారం ‘మొసాలు’ అనే వేడుకను అట్టహాసంగా నిర్వహించారు. వరుడు అనంత్ అంబానీ, వధువు రాధిక మర్చంట్ కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ కార్యక్రమంగా నిర్వహించారు. పెళ్లికి కొద్దిరోజుల ముందు ‘మొసాలు’ వేడుక నిర్వహిస్తారు. అనంత్ అంబానీ తల్లి అయిన నీతా అంబానీ పుట్టింటి వారు ఈ వేడుకలో ముఖ్యపాత్ర పోషించారు. నీతా అంబానీ తల్లి పూర్ణిమ దలాల్, ఆమె చెల్లి మమతా దలాల్ వరుడు ఇంటికి వచ్చి బహుమతులు ఇచ్చి ఆశీర్వదించారు. అలాగే వధువు రాధిక మర్చంట్ మేనమామ కుటుంబ సభ్యులు కూడా.. కాబోయే దంపతులను ఆశీర్వదించి సంప్రదాయ బహుమతులను అందజేశారు.
మరిన్ని
-
గుంతకల్లు డీఆర్ఎమ్ సహా మరో నలుగురిని అరెస్టు చేసిన సీబీఐ..!
-
విభజన సమస్యలకు కమిటీల ద్వారా పరిష్కార మార్గాలు అన్వేషిస్తాం: భట్టి విక్రమార్క
-
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో.. భాజపాను గుజరాత్లో ఓడిస్తాం: రాహుల్ గాంధీ
-
ప్రజాభవన్లో తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ
-
ఏపీని ఆరోగ్యాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతాం: మంత్రి సత్యకుమార్
-
ప్రజావ్యతిరేక శక్తులకు రామోజీ ఎప్పుడూ తల వంచలేదు: మంత్రి తుమ్మల
-
విభజన సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ
-
అడవి జంతువుల ఆకలి తీర్చే గ్రీన్ మ్యాన్..!
-
బోనమెత్తనున్న భాగ్యనగరం
-
అస్సాంలో వరద బీభత్సం.. జలదిగ్బంధంలో వేల గ్రామాలు
-
పబ్లిసిటీ కోసమే ప్రచార రథానికి వైకాపా నిప్పు!: ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్
-
ఎల్బీ స్టేడియం సమీపంలో కారులో చెలరేగిన మంటలు..!
-
తెలుగు రాష్ట్రాల సీఎంలు విభజన సమస్యలు పరిష్కరించుకోవాలి: ఎంపీ లక్ష్మణ్
-
పూర్వ విద్యార్థుల సాయంతో.. ప్రభుత్వ బడిలో కార్పొరేట్ స్థాయి సదుపాయాలు!
-
భాగ్యనగరంలో ఆషాఢ బోనాల సందడి.. ప్రత్యేక గీతం
-
టిడ్కో ఇళ్ల లబ్ధిదారుల్లో చిగురిస్తున్న ఆశలు!
-
మార్కెట్కు అనుగుణంగా.. యువతకు నైపుణ్య శిక్షణ: మంత్రి కొండపల్లి
-
ఉభయ రాష్ట్రాలకు ఆనందాన్నిచ్చేలా సీఎంల సమావేశం జరగాలి: ఎంపీ రఘునందన్రావు
-
అక్రమాలు, అసౌకర్యాలకు నిలయంగా జగనన్న కాలనీలు
-
జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో రసాభాస
-
వికారాబాద్లోని సాంఘిక సంక్షేమ వసతి గృహంలో 45 మంది విద్యార్థులకు అస్వస్థత
-
రోగులకు శాపంగా మారిన వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం
-
కోట్ల రూపాయల ప్రజాధనంతో వైఎస్ విగ్రహాలు
-
ఐదుగురు ప్రధాన మంత్రులు మారినా.. 13 ఏళ్లుగా ‘వేటగాడు’మాత్రం అక్కడే!
-
త్వరలో మారబోతున్న సీమ ముఖచిత్రం.. 12లైన్ల రహదారితో మహర్దశ
-
ధర్మపురిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల్లో భారీ ప్రవేశాలు
-
రెండు రాష్ట్రాల సీఎంల భేటీతో ఏపీఎస్ఆర్టీసీ ఆశలు తీరేనా..?
-
కారులో చెలరేగిన మంటలు.. దగ్ధమైన వాహనం
-
పీఎం సూర్యఘర్ పథకం వినియోగదార్లకు ఎంతో ఉపయుక్తం: పృథ్వీతేజ్
-
శాసనమండలి హస్తగతమే లక్ష్యంగా కాంగ్రెస్ పావులు..!
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అమ్మానాన్న మనసు వెన్న.. మమత మిన్న.. ఆలోచన రేకెత్తించిన విద్యార్థుల ప్రాజెక్టు
-
సూరత్లో భవనం కుప్పకూలిన ఘటన.. ఏడుకు చేరిన మృతులు
-
2 నెలల్లో అమరావతికి స్వచ్ఛ శోభ
-
సినీ ప్రొడక్షన్ విభాగ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ ఆత్మహత్య
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
నెల్లూరు మేయర్ భర్తే ఫోర్జరీ సంతకాల సూత్రధారి