- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Polavaram Project: ప్రణాళిక లోపంతోనే పోలవరం విధ్వంసం: ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి
జగన్ ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టు పూర్తిగా విధ్వంసమైందని శ్వేతపత్రం స్పష్టంచేసింది.
జగన్ ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టు పూర్తిగా విధ్వంసమైందని శ్వేతపత్రం స్పష్టంచేసింది. 2020 జులై నుంచి 2024 జూన్ వరకు ప్రధాన డ్యాం, డయాఫ్రంవాల్లకు సంబంధించిన ఏ పనులూ చేయలేదని తేల్చింది. గుత్తేదారుడిని మార్చడం వల్ల రివర్స్ టెండర్లతో నిధులు ఆదా చేశామని చెబుతున్నా ఆ తర్వాత అదే గుత్తేదారుడికి అదనపు పనులు అప్పచెప్పడం వల్ల రూ.2,268 కోట్ల అదనపు భారం పడిందని మొత్తంగా రివర్స్ టెండర్లలో ఆదా ఒట్టిదేనని స్పష్టం చేసింది. సకాలంలో ఎగువ కాఫర్ డ్యాం ఖాళీలను పూడ్చకపోవడంతో డయాఫ్రంవాల్ దెబ్బతిందని పేర్కొంది. ప్రధాన డ్యాం ప్రాంతం అంతా అగాధాలతో నిండిపోయిందని వివరించింది. వీటన్నింటిని కొలిక్కితెచ్చి 2028 జూన్కు ప్రాజెక్టు తొలిదశ పూర్తిచేస్తామని శ్వేతపత్రంలో స్పష్టం చేసింది.
మరిన్ని
-
జగిత్యాలలో భారాస క్యాడర్ సమావేశం.. హాజరైన కేటీఆర్
-
లబ్ధిదారుడి ఇంటికెళ్లి స్వయంగా పింఛన్ అందజేసిన సీఎం చంద్రబాబు
-
పింఛన్ లబ్ధిదారుల కాళ్లు కడిగిన మంత్రి నిమ్మల రామానాయుడు
-
అమల్లోకి వచ్చిన కొత్త న్యాయ చట్టాలు
-
టెలిగ్రామ్లో సిమ్ కార్డుల దందా.. సైబర్ నేరగాళ్ల నయా మోసం
-
ప్రభుత్వ వెబ్సైట్లలో కనిపించని మంత్రుల ఫోటోలు
-
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ
-
పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
-
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అనుబంధంగా పీజీలో వివిధ కోర్సులు
-
ఏపీ వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ
-
సమస్యలకు నిలయంగా మారిన మెట్పల్లి రైల్వేస్టేషన్
-
6 గంటలకు మించి బైడెన్ పని చేయలేకపోతున్నారా?
-
పింఛన్ లబ్ధిదారులతో సీఎం చంద్రబాబు సమావేశం
-
పోలవరాన్ని పరిశీలించిన అంతర్జాతీయ నిపుణులు బృందం
-
ఇంద్రకీలాద్రిపై జూలై 6 నుంచి ఆషాఢ మాస సారె మహోత్సవం: ఈవో రామారావు
-
టీమ్ఇండియాకు అభినందనలు తెలుపుతూ 20 అడుగుల సైకతశిల్పం
-
భారత్లో పెళ్లిళ్ల ఖర్చు ఏటా రూ.10 లక్షల కోట్లు..!
-
జగన్ తర్వాత అత్యధిక అక్రమార్జన పెద్దిరెడ్డిదే..!: మంత్రి రాంప్రసాద్ రెడ్డి
-
ఎన్నికల ముందు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?: హరీశ్రావు
-
ప్రజల నుంచి వినతుల స్వీకరణకు టోల్ఫ్రీ నంబర్: తెదేపా ఏపీ అధ్యక్షుడు పల్లా
-
విశాఖ నుంచే ఉచిత బస్సు పథకం ప్రారంభిస్తాం: మంత్రి రామ్ప్రసాద్రెడ్డి
-
వైకాపా ప్రభుత్వ వికృత క్రీడకు.. ఆగమైన బ్రహ్మానందరెడ్డి స్టేడియం
-
సైకిల్కు ఓటేసింది నీకే కదా.. ఎమ్మెల్యే ఆదిరెడ్డివాసుతో చిన్నారి వీడియో వైరల్
-
జగన్ ఏకపక్ష నిర్ణయాలతో ఏపీ పూర్తిగా నష్టపోయింది: మంత్రి పార్థసారథి
-
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో డీఎస్ కీలకపాత్ర పోషించారు: సీఎం రేవంత్రెడ్డి
-
విభజన హామీల అమలు కోసం తెలుగు రాష్ట్రాలు కలిసి రావాలి: మంత్రి పొన్నం
-
హారన్ కొట్టాడని.. ఆర్టీసీ డ్రైవర్పై ఇద్దరు వ్యక్తుల దాడి
-
రామోజీరావుకు భారత రత్న ఇవ్వాలి: మురళీమోహన్
-
విజయవాడలో ‘బుజ్జి’ వాహనం సందడి.. అభిమానుల కేరింతలు
-
ఇంటి ముందు గేట్లు మూసేసిన జగన్.. ఇప్పుడైనా దారి ఇస్తారా?
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఏఎన్యూ వీసీ రాజీనామా.. వర్సిటీలో సంబరాలు
-
వాట్సప్లో మెటా ఏఐ మీకూ వచ్చిందా? ఏ సమాచారమైనా ఇక క్షణాల్లో..!
-
ఆర్సీబీలోకి దినేశ్ కార్తిక్ రీఎంట్రీ.. కీలక బాధ్యతలు అప్పగించిన ఫ్రాంఛైజీ
-
‘తంగలాన్’ అప్డేట్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్..
-
జైల్లో ఉన్న ఇంజినీర్ రషీద్ ప్రమాణ స్వీకారానికి ఎన్ఐఏ అనుమతి
-
గవర్నర్ సీపీ రాధాకృష్ణన్తో సీఎం రేవంత్రెడ్డి భేటీ