- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Ramoji Rao: రామోజీరావు అమూల్య క్షణాలు.. సంస్మరణ సభలో ఫొటో ఎగ్జిబిషన్
మీడియా మొఘల్, రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ దివంగత రామోజీరావు (Ramoji Rao) సంస్మరణ సభ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేసింది.
Published : 27 Jun 2024 15:58 IST
మీడియా మొఘల్, రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ దివంగత రామోజీరావు (Ramoji Rao) సంస్మరణ సభ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేసింది. విజయవాడలోని కానూరులో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో రామోజీరావు జీవితంలోని అమూల్యమైన క్షణాలను ప్రతిబింబించేలా ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. అతిథులు ఆ ఫొటోలను వీక్షించేలా అన్ని ఏర్పాట్లు చేశారు.
Tags :
మరిన్ని
-
ప్రపంచకప్ గెలిచిన తరుణం.. రోహిత్ శర్మ భావోద్వేగం చూశారా..
-
రెండు నెలలపాటు అంతరిక్ష కేంద్రంలోనే సునీతా విలియమ్స్..!
-
మాట నిలబెట్టుకున్నాం.. ఫించన్దారులకు సీఎం చంద్రబాబు బహిరంగ లేఖ
-
ఆంధ్ర యూనివర్సిటీ వీసీ ప్రసాదరెడ్డి రాజీనామాతో సంబరాలు
-
అన్నవరం ప్రసాదం కౌంటర్ వద్ద పురుగుల బెడద..!
-
జులై 1 నుంచి అమల్లోకి కొత్త నేర చట్టాలు
-
వాహనంపై ఊరేగించి.. ఉపాధ్యాయుడికి ఘనంగా విద్యార్థుల వీడ్కోలు
-
ప్రజల నుంచి స్వయంగా వినతులు స్వీకరించిన సీఎం చంద్రబాబు
-
టీ-20 ప్రపంచకప్ ఫైనల్.. భారత్ విజయం కోసం అభిమానుల పూజలు
-
శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా విదేశీ కరెన్సీ పట్టివేత!
-
టీ20 ప్రపంచ కప్ ఫైనల్.. టైటిల్కు అడుగు దూరంలో టీమ్ఇండియా
-
సభాపతిగా హుందాగా పని చేస్తా: అయ్యన్నపాత్రుడు
-
ఆడుకుంటున్న పాపపైకి ఎక్కిన కారు.. చిన్నారి పరిస్థితి విషమం
-
చార్ధామ్ యాత్ర పేరిట ప్రయాణికులకు కుచ్చుటోపీ.. రూ.కోటితో ట్రావెల్ ఏజెంట్ పరార్!
-
నాసిరకం టాటూ కిట్లతో జాగ్రత్త..!: ఆర్టిస్టుల హెచ్చరిక
-
మంజీర అభయారణ్యంలో ప్రకృతి సోయగం..!
-
రేషన్ బియ్యాన్ని అక్రమంగా ఆఫ్రికన్ దేశాలకు తరలిస్తున్నారు: మంత్రి నాదెండ్ల
-
వైకాపా హయాంలో జీజీహెచ్ అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయింది: కేంద్ర మంత్రి పెమ్మసాని
-
ఏయూలో మళ్లీ పూర్వ పరిస్థితులు తీసుకొస్తాం: ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు
-
బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురి మృతి
-
పాండా ఫన్నీ డ్యాన్స్.. వీడియో వైరల్
-
రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలుడు.. భారీగా మంటలు
-
వైకాపా పాలనలో నరకం అనుభవించాం: స్కిల్ డెవలప్మెంట్ ఉపాధ్యాయులు
-
షాదీముబారక్, కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో రసాభాస
-
మెుక్కల మాటున వైకాపా ప్రభుత్వం దోపిడీ!
-
ప్రభుత్వం మారినా తీరు మార్చుకోని అధికారులు
-
కొండగట్టులో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పూజలు
-
ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలి: మంత్రి టీజీ భరత్
-
వైకాపా రివర్స్ టెండరింగ్తో పోలవరం ప్రాజెక్టుకు తీవ్ర నష్టం: లంకా దినకర్
-
రేషన్ మాఫియా అక్రమాలపై సీఐడీ విచారణ!: మంత్రి నాదెండ్ల