ఏపీ వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ

ఏపీలో ‘ఎన్టీఆర్‌ భరోసా’ పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. ఆయా జిల్లాల్లో పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు లబ్ధిదారులకు పింఛన్లు అందజేస్తున్నారు.

Published : 01 Jul 2024 10:38 IST

ఏపీలో ‘ఎన్టీఆర్‌ భరోసా’ పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. ఆయా జిల్లాల్లో పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు లబ్ధిదారులకు పింఛన్లు అందజేస్తున్నారు.

Tags :

మరిన్ని