Pawan Kalyan: నేను ఇవాళ పిఠాపురం వాస్తవ్యుడిగా మారా: డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌

తాను పిఠాపురం వాస్తవ్యుడిగా మారినట్లు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) తెలిపారు.

Published : 03 Jul 2024 19:23 IST

తాను పిఠాపురం వాస్తవ్యుడిగా మారినట్లు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) తెలిపారు. బుధవారం సాయంత్రం పిఠాపురంలో నిర్వహించిన వారాహి సభలో ఆయన మాట్లాడారు. ‘‘పవన్‌కల్యాణ్‌ ఆంధ్రలో ఉండడు. హైదరాబాద్‌లో ఉంటాడు. పిఠాపురం వాస్తవ్యుడు కాదని గత ప్రభుత్వ నాయకులు అన్నారు. ఈరోజు నేను 3 ఎకరాల భూమి కొని పిఠాపురం వాస్తవ్యుడిగా మారా’’ అని పవన్‌ పేర్కొన్నారు.

Tags :

మరిన్ని