TG News: ఏడు తరగతులకు 100 మంది విద్యార్థులు.. ఒక్కరే టీచర్

సాధారణంగా ప్రాథమికోన్నత పాఠశాలలో సబ్జెక్ట్‌కో టీచర్ ఉంటారు. విద్యార్థులు ఎక్కువుంటే ఇంకా అదనపు ఉపాద్యాయులు ఉంటారు.

Published : 04 Jul 2024 12:55 IST

సాధారణంగా ప్రాథమికోన్నత పాఠశాలలో సబ్జెక్ట్‌కో టీచర్ ఉంటారు. విద్యార్థులు ఎక్కువుంటే ఇంకా అదనపు ఉపాద్యాయులు ఉంటారు. ఐతే.. ఇందుకు భిన్నంగా ఏడు తరగతులు, వంద మంది విద్యార్థులకు ఒక్కరే ఉపాధ్యాయురాలుంటే.. ఇక ఆ బడి ఎలా నడుస్తుందో పాఠాలు ఎలా చెబుతారో ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. తాజాగా జరిగిన ఉపాధ్యాయుల బదిలీ పుణ్యమాని ఆ పాఠశాలలో ఏర్పడిన పరిస్థితి ఇది. 

Tags :

మరిన్ని