Kurnool: పొలాలకు సుంకేసుల నీరు చేరేదెప్పుడు?

ఖరీఫ్ ప్రారంభమైంది. రైతులు దుక్కి దున్ని పొలాలు సిద్ధం చేసుకున్నారు. కాల్వకు నీరొస్తే పంటలు వేసుకోవాలని ఎదురుచూస్తున్నారు. కానీ రోడ్డు పనులు వారికి అడ్డంకిగా మారాయి.

Published : 29 Jun 2024 12:19 IST

ఖరీఫ్ ప్రారంభమైంది. రైతులు దుక్కి దున్ని పొలాలు సిద్ధం చేసుకున్నారు. కాల్వకు నీరొస్తే పంటలు వేసుకోవాలని ఎదురుచూస్తున్నారు. కానీ రోడ్డు పనులు వారికి అడ్డంకిగా మారాయి. సుంకేసుల జలాశయంలో నీరు ఉన్నా కేసీ కెనాల్‌కు విడుదల చేయకపోవటంతో కర్నూలు, వైఎస్సార్ జిల్లాల రైతన్నలు ఆందోళనకు గురవుతున్నారు.

Tags :

మరిన్ని