Palla Srinivasa Rao: గత వైకాపా ప్రభుత్వ భూకబ్జాలపై విచారణ జరిపిస్తాం: పల్లా శ్రీనివాసరావు
విశాఖ దస్పల్లా భూములు, క్రిస్టియన్ భూముల్లో జరిగిన అవకతవకలను బయటకు తీస్తామని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు.
Published : 05 Jul 2024 17:16 IST
విశాఖ దస్పల్లా భూములు, క్రిస్టియన్ భూముల్లో జరిగిన అవకతవకలను బయటకు తీస్తామని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. గత ప్రభుత్వ భూకబ్జాలపై విచారణ జరిపిస్తామని చెప్పారు. ఈవీఎం ధ్వంసం చేసిన వ్యక్తిని మాజీ ముఖ్యమంత్రి జైలులో కలవడం ద్వారా జగన్ తన నేర ప్రవృత్తిని మరోసారి బయటపెట్టుకున్నారని పల్లా విమర్శించారు. కొత్త ప్రభుత్వం వచ్చిన 23 రోజుల్లోనే ఏదో అయిపోయినట్లు జగన్ గగ్గోలు పెడుతున్నారని పల్లా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Tags :
మరిన్ని
-
వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు
-
అస్సాంలో వరదలు.. కజిరంగ పార్కులో మూగజీవాలు మృతి
-
ఏపీలో అమల్లోకి ఉచిత ఇసుక విధానం.. ఇసుక రీచ్లకు లారీలు, ట్రాక్టర్ల క్యూ!
-
ఉపాధ్యాయ బదిలీలతో ఏడుస్తున్న విద్యార్ధులు
-
భారతదేశపు మెుట్టమెుదటి గ్రామం ‘మనా’.. విశిష్టతలివే!
-
రూ.30 లక్షలు ఇస్తామని ఆశ చూపి.. విజయవాడలో కిడ్నీ కొట్టేసిన ముఠా!
-
సీమలో పరిశ్రమలు.. చిగురిస్తున్న ఆశలు!
-
ఫార్మా రంగంలో దూసుకెళ్తున్న భారత్
-
సీఎంఎఫ్ సరికొత్త గాడ్జెట్స్.. రష్మిక స్పెషల్ వీడియో చూశారా!
-
ప్రభుత్వ పాఠశాలల్లో అసంపూర్తిగా ‘నాడు-నేడు’ పనులు
-
దొంగలకు అడ్డాగా విజయవాడ బస్టాండ్.. భారీగా వాహనాల చోరీ!
-
కట్టతెగిన రెండో అతిపెద్ద మంచి నీటి సరస్సు.. ఊళ్లను ముంచెత్తిన నీరు
-
‘భారత్ జోడో యాత్ర’కు వైఎస్ఆర్ స్ఫూర్తి: రాహుల్ గాంధీ
-
పుట్టిన గడ్డపై వైద్యుడి ప్రేమ.. సొంత స్థలం ఇచ్చి విద్యుత్ ఉప కేంద్రం ఏర్పాటుకు కృషి
-
గాంధీభవన్లో వైఎస్ఆర్ జయంతి వేడుకలు.. నివాళులు అర్పించిన సీఎం రేవంత్
-
ముంబయి మహానగరాన్ని ముంచెత్తిన భారీ వర్షాలు
-
రిసార్టులో 49 మంది.. కాపాడిన ఎన్డీఆర్ఎఫ్
-
రివర్స్ టెండర్తోనే పోలవరం నాశనం!
-
వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి.. ప్రజాభవన్లో ఫోటో ఎగ్జిబిషన్
-
రేషన్ దుకాణం వద్ద సరకుల పంపిణీకే లబ్ధిదారుల మొగ్గు
-
టిడ్కో ఇళ్ల కోసం హడ్కో సమ్మతి
-
అల్ట్రాటెక్ సిమెంటు కర్మాగారంలో భారీ పెలుడు
-
తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీరందించే ప్రాజెక్టులపై సీఎం రేవంత్ ప్రత్యేక దృష్టి
-
ఏపీవ్యాప్తంగా నేటి నుంచి ఉచిత ఇసుక విధానం ప్రారంభం
-
మంత్రి లోకేశ్ చొరవతో దివ్వాంగ విద్యార్థులకు ఐఐటీ, ఎన్ఐటీల్లో సీట్లు
-
కనులపండువగా పూరీ జగన్నాథుడి రథయాత్ర
-
ఇడుపులపాయలో వైఎస్ఆర్ 75వ జయంతి కార్యక్రమం
-
టిడ్కో ఇళ్ల వద్ద మంత్రి నిమ్మల శ్రమదానం
-
ప్రమాదం అంచున ఫొటోషూట్.. ‘టెలిగ్రాఫ్ రాక్’కు క్యూ కడుతున్న పర్యటకులు!
-
ఎస్సై శ్రీను ఆత్మహత్య కేసులో నా భర్తపై ఆరోపణలు బాధాకరం: సీఐ భార్య
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
బ్యాంకుల్లో డిజిన్వెస్ట్మెంట్కు ఇదే సరైన సమయం: ఎస్బీఐ నివేదిక
-
ఆ దివ్యాంగ విద్యార్థులకు ల్యాప్టాప్లు గిఫ్ట్గా ఇచ్చిన మంత్రి లోకేశ్
-
జమ్మూకశ్మీర్లో ఆర్మీ కాన్వాయ్పై ఉగ్రవాదుల దాడి
-
‘ఆ క్షణం నా కళ్లలో నీళ్లు తిరిగాయి’.. చిన్నారిపై ఆనంద్ మహీంద్రా ప్రశంసలు
-
అందుకే ‘భారతీయుడు’ సీక్వెల్ రెండు భాగాలు: శంకర్
-
రష్యా చేరుకున్న ప్రధాని మోదీ.. మాస్కోలో సాదర స్వాగతం