Palla Srinivasa Rao: గత వైకాపా ప్రభుత్వ భూకబ్జాలపై విచారణ జరిపిస్తాం: పల్లా శ్రీనివాసరావు

విశాఖ దస్పల్లా భూములు, క్రిస్టియన్ భూముల్లో జరిగిన అవకతవకలను బయటకు తీస్తామని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు.

Published : 05 Jul 2024 17:16 IST

విశాఖ దస్పల్లా భూములు, క్రిస్టియన్ భూముల్లో జరిగిన అవకతవకలను బయటకు తీస్తామని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. గత ప్రభుత్వ భూకబ్జాలపై విచారణ జరిపిస్తామని చెప్పారు. ఈవీఎం ధ్వంసం చేసిన వ్యక్తిని మాజీ ముఖ్యమంత్రి జైలులో కలవడం ద్వారా జగన్ తన నేర ప్రవృత్తిని మరోసారి బయటపెట్టుకున్నారని పల్లా విమర్శించారు. కొత్త ప్రభుత్వం వచ్చిన 23 రోజుల్లోనే ఏదో అయిపోయినట్లు జగన్ గగ్గోలు పెడుతున్నారని పల్లా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు