Rammohan Naidu: రికార్డు సమయంలో భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ పూర్తి చేస్తాం: రామ్మోహన్‌ నాయుడు

తనకు అప్పగించిన పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు సంపూర్ణ న్యాయం చేస్తానని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు అన్నారు.

Published : 13 Jun 2024 16:00 IST

తనకు అప్పగించిన పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు సంపూర్ణ న్యాయం చేస్తానని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు అన్నారు. దిల్లీలోని రాజీవ్‌ గాంధీ భవనలో పౌర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన మాట్లాడారు.

Tags :

మరిన్ని