Olympic athletes: కోట్ల మందికి స్ఫూర్తిగా నిలవాలి: అథ్లెట్లతో మోదీ

పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్లు గర్వించే ప్రదర్శన చేస్తారని నమ్ముతున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.

Updated : 05 Jul 2024 11:35 IST

పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్లు గర్వించే ప్రదర్శన చేస్తారని నమ్ముతున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. క్రీడల మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయా, భారత ఒలింపిక్‌ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉష, బ్యాడ్మింటన్‌ చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ కూడా అథ్లెట్ల వెంట ఉన్నారు. జావెలిన్‌త్రో స్టార్‌ నీరజ్‌ చోప్రా, బాక్సింగ్‌ ప్రపంచ ఛాంప్‌ నిఖత్‌ జరీన్, రెండుసార్లు ఒలింపిక్‌ పతక విజేత పి.వి.సింధులతో మోదీ వర్చువల్‌గా మాట్లాడి అభినందనలు తెలిపారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు