TDP: పిన్నెల్లికి శిక్ష పడేలా జగనే సాక్ష్యం చెప్పారు!: మంత్రి ఆనం

మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించేందుకు వచ్చిన జగన్.. పిన్నెల్లికి మరిన్ని కేసుల్లో శిక్ష పడేలా సాక్ష్యం చెప్పి వెళ్లారని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు.

Updated : 05 Jul 2024 18:20 IST

మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించేందుకు వచ్చిన జగన్.. పిన్నెల్లికి మరిన్ని కేసుల్లో శిక్ష పడేలా సాక్ష్యం చెప్పి వెళ్లారని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. ఈవీఎం ధ్వంసం చేశాడని జగన్ చెప్పిన సాక్ష్యాన్ని పరిగణనలోకి తీసుకుని పిన్నెల్లిని శిక్షించాలని కోరారు. నెల్లూరులో ఆనం రామనారాయణరెడ్డి, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సమావేశమై జిల్లా అభివృద్ధిపై చర్చించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పారిశ్రామికవేత్తలకు స్వేచ్ఛ వచ్చిందని నారాయణ చెప్పారు.

Tags :

మరిన్ని