TG Bharat: ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి: మంత్రి టీజీ భరత్

మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుకు భారతరత్న రావాల్సిన అవసరం ఉందని మంత్రి టీజీ భరత్ అన్నారు. ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా ‘ఎన్టీఆర్ ఎట్ ది 100’ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు.

Published : 29 Jun 2024 14:18 IST

మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుకు భారతరత్న రావాల్సిన అవసరం ఉందని మంత్రి టీజీ భరత్ అన్నారు. ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా ‘ఎన్టీఆర్ ఎట్ ది 100’ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. 108 మంది రచయితలు కలిసి ఈ పుస్తకాన్ని రాశారు. కర్నూలుకు చెందిన ముగ్గురు రచయితలు రాసిన 3 వ్యాసాలను పుస్తకంలో చేర్చారు. ఎన్టీఆర్ గొప్పదనం, ఆయనతో ఉన్న అనుబంధం, అనుభవాలను రచయితలు పుస్తకంలో పంచుకున్నారు.

Tags :

మరిన్ని