Ramprasad Reddy: విశాఖ నుంచే ఉచిత బస్సు పథకం ప్రారంభిస్తాం: మంత్రి రామ్‌ప్రసాద్‌రెడ్డి

విశాఖ నుంచే ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభిస్తామని అతి త్వరలో మహిళలకు తీపి కబురు వినిపిస్తామని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్‌ ప్రసాద్‌రెడ్డి ప్రకటించారు.

Updated : 30 Jun 2024 17:50 IST

విశాఖ నుంచే ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభిస్తామని అతి త్వరలో మహిళలకు తీపి కబురు వినిపిస్తామని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్‌ ప్రసాద్‌రెడ్డి ప్రకటించారు. ఈ పథకం అమల్లో ఉన్న రాష్ట్రాల్లో పర్యటించి అధ్యయనం చేస్తామన్నారు. గత వైకాపా సర్కార్ ఆర్టీసీని పూర్తిగా విలీనం చేయలేదని మంత్రి విమర్శించారు. సిబ్బంది, ఉద్యోగులకు ఇబ్బంది లేకుండా ఆర్టీసీని ప్రక్షాళన చేస్తామని స్పష్టం చేశారు.

Tags :

మరిన్ని