- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Ponnam Prabhakar: విభజన హామీల అమలు కోసం తెలుగు రాష్ట్రాలు కలిసి రావాలి: మంత్రి పొన్నం
విభజన హామీల అమలు కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి రావాలని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) కోరారు.
విభజన హామీల అమలు కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి రావాలని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) కోరారు. ఇవాళ వీఐపీ ప్రారంభ విరామ దర్శనంలో ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ ఏపీలో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. శ్రీవారి ఆశీస్సులతో తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం తరఫున ఏపీ డిప్యూటీసీఎం పవన్కల్యాణ్కు కొండగట్టులో స్వాగతం పలికామని చెప్పారు. గతంలో తిరుమలలో తెలంగాణ భక్తులు ఇబ్బందులు పడ్డారని చెప్పారు. తెలంగాణ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని తితిదేను కోరారు.
మరిన్ని
-
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
-
వైకాపా పాలనలో ఏపీకి ఒక్క ఐటీ కంపెనీ రాలేదు: ఎంపీ బైరెడ్డి శబరి
-
ఆడపిల్లల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి: పవన్ కల్యాణ్
-
వైకాపా అక్రమ నిర్మాణాలు కూల్చివేత.. కంభంపాడులో ఉద్రిక్తత!
-
సీతారామ ప్రాజెక్టు కాల్వపనులను పరిశీలించిన మంత్రి పొంగులేటి
-
కరీబియన్ దీవులను గజగజలాడించిన బెరిల్ హరికేన్
-
భారత్లో అమెరికాను మించిన పెళ్లిళ్ల ఖర్చు.. దేనికి సంకేతం?
-
డ్రగ్స్ కట్టడిపై తెలుగు సినీ పరిశ్రమ అవగాహన కల్పించాలి: సీఎం రేవంత్రెడ్డి
-
రాజ్ తరుణ్ ‘తిరగబడర సామి’ ట్రైలర్ వచ్చేసింది
-
పాఠశాలల్లో ఫీజుల మోత.. విద్యార్థుల చదువు సాగేదెలా?
-
అసోంలో వరద బీభత్సం.. 45 మంది మృతి
-
తోటపల్లి ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసిన గత వైకాపా సర్కార్
-
కానూరు వీఆర్ సిద్ధార్థ కళాశాల పైవంతెనకు వైకాపా శాపం
-
7 నెలల్లో పంచాయతీల అభివృద్ధికి ఏడు పైసలూ ఇవ్వలేదు: హరీశ్రావు
-
గ్రామీణ తాగునీటి వ్యవస్థను నిర్వీర్యం చేసిన వైకాపా సర్కారు.. రోగాల బారిన ప్రజలు
-
టీజీపీఎస్సీ ముట్టడికి ఏబీవీపీ నాయకుల యత్నం
-
ప్రాథమిక స్థాయిలోనే గుర్తిస్తే క్యాన్సర్ను 98 శాతం నివారించొచ్చు: నోరి దత్తాత్రేయ
-
సమస్యలు పరిష్కరించాలంటూ.. మంత్రి నారా లోకేశ్కు క్యాబ్ డ్రైవర్ల వినతి
-
సైబర్ సెక్యూరిటీకి కొత్త వాహనాలు.. ప్రారంభించిన సీఎం రేవంత్
-
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసిన వైఎస్ షర్మిల
-
ఎమర్జెన్సీ విధించిన కాంగ్రెస్.. నీతులు వల్లించడం హాస్యాస్పదం: పురందేశ్వరి
-
పామును ఎమ్మెల్యే ముందు ఉంచి.. సమస్యలను వివరించిన స్థానికులు
-
నిరుద్యోగుల డిమాండ్లు నెరవేర్చే వరకూ వెనక్కి తగ్గబోం: మోతీలాల్
-
మోటార్సైకిల్పై దివ్యాంగుడితో మంత్రి నిమ్మల రామానాయుడు
-
తల్లి గర్భంలోనే శిశువుకు శస్త్ర చికిత్స..!
-
ఖైదీలకు ఉక్రెయిన్ ఆఫర్.. యుద్ధానికి సిద్ధమైతే జైలు నుంచి విముక్తి
-
తెలంగాణలో కాకరేపుతున్న పార్టీ ఫిరాయింపులు
-
మాస్టారు బదిలీ.. కన్నీటిపర్యంతమైన విద్యార్థులు
-
అభివృద్ధికి నోచుకోని జగిత్యాల మినీ స్టేడియం
-
విద్యుత్ లేక చీకట్లలో 10 కోట్ల మంది ప్రజలు
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
దిల్లీకి సీఎం చంద్రబాబు.. బడ్జెట్ ప్రతిపాదనలపై ప్రధానితో చర్చించే అవకాశం
-
గూగుల్ మ్యాప్స్ను నమ్మి.. దట్టమైన అడవిలో 11 గంటలు చిక్కుకొని..
-
పేపర్ లీక్లను తీవ్రంగా పరిగణిస్తున్నాం - ప్రధాని మోదీ
-
ఆస్పత్రిలో భారత మాజీ హెడ్ కోచ్.. ఆర్థిక సాయం కోసం ఎదురుచూపు
-
50 జంటలకు సామూహిక వివాహాలు.. భారీ కానుకలు అందజేసిన అంబానీ కుటుంబం
-
ఆధ్యాత్మిక కార్యక్రమంలో తొక్కిసలాట.. 87కి చేరిన మృతుల సంఖ్య