Nimmala: పింఛన్‌ లబ్ధిదారుల కాళ్లు కడిగిన మంత్రి నిమ్మల రామానాయుడు

పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో మంత్రి నిమ్మల రామానాయుడు పింఛన్లు పంపిణీ చేశారు. పింఛన్ సొమ్మును ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేసిన మంత్రి నిమ్మల లబ్ధిదారుల కాళ్లు కడిగారు.

Updated : 01 Jul 2024 13:56 IST

పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో మంత్రి నిమ్మల రామానాయుడు పింఛన్లు పంపిణీ చేశారు. దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులకు.. పెరిగిన సొమ్ముతో కలిపి పింఛన్లు అందజేశారు. పింఛన్ సొమ్మును ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేసిన మంత్రి నిమ్మల లబ్ధిదారుల కాళ్లు కడిగారు.

Tags :

మరిన్ని