Nimmala: గత ప్రభుత్వ అసమర్థత వల్లే కృష్టా డెల్టాలో తాగునీటి సమస్య: మంత్రి నిమ్మల

వర్షాకాలంలో ప్రాజెక్టుల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు సూచనలు చేసినట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.

Published : 05 Jul 2024 19:00 IST

వర్షాకాలంలో ప్రాజెక్టుల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు సూచనలు చేసినట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఖరీఫ్‌లో ప్రతి ఎకరానికీ సాగునీరు అందేలా ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు. వైకాపా ప్రభుత్వ పాపాలు ఇంకా వెంటాడుతున్నాయన్న నిమ్మల నిర్వహణ సరిగాలేని కారణంగానే పైప్ లైన్ లీకేజీ సమస్య వచ్చిందని వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో భద్రతకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పీపీఏ ప్రాధాన్యమిస్తామని మంత్రి తెలిపారు. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు