Nara Lokesh: మహంకాళి అమ్మవారి సేవలో మంత్రి నారా లోకేశ్

మంత్రి నారా లోకేశ్‌ (Nara Lokesh) గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలంలో పర్యటించారు.

Published : 04 Jul 2024 13:17 IST

మంత్రి నారా లోకేశ్‌ (Nara Lokesh) గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలంలో పర్యటించారు. కంఠంరాజు కొండూరులోని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి సారె సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు ఆయనకు అమ్మవారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు. వేద పండితులు ఆశీర్వచనాలిచ్చారు.

Tags :

మరిన్ని