Nara Lokesh: ప్రజాదర్బార్‌తో సమస్యల పరిష్కారానికి మంత్రి లోకేశ్ భరోసా

కష్టాల్లో ఉన్న వారికి మంత్రి లోకేశ్‌ అండగా నిలుస్తున్నారు. మంగళగిరితోపాటు వివిధ జిల్లాల నుంచి ప్రజలు ప్రజాదర్బార్‌కు తరలివచ్చి తమ సమస్యలను విన్నవిస్తున్నారు.

Published : 03 Jul 2024 14:21 IST

కష్టాల్లో ఉన్న వారికి మంత్రి లోకేశ్‌ అండగా నిలుస్తున్నారు. మంగళగిరితోపాటు వివిధ జిల్లాల నుంచి ప్రజలు ప్రజాదర్బార్‌కు తరలివచ్చి తమ సమస్యలను విన్నవిస్తున్నారు. ఉండవల్లి నివాసం వద్ద వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు, యువత, ఉద్యోగులు, వివిధ సంఘాల ప్రతినిధులు బారులు తీరారు. ప్రతి ఒక్కరి వద్ద విజ్ఞాపన పత్రాలు స్వీకరించిన లోకేశ్‌ ఆయా సమస్యల పరిష్కారం కోసం కృషిచేస్తానని వారికి భరోసా ఇచ్చారు. ఆయా సమస్యలను విభాగాల వారీగా విభజించి సంబంధిత శాఖలకు పంపాలని సిబ్బందికి ఆదేశాలు జారీచేశారు. 

Tags :

మరిన్ని