Kollu Ravindra: ఉచిత ఇసుక పంపిణీకి త్వరలో తేదీలు ప్రకటిస్తాం: మంత్రి కొల్లు రవీంద్ర

ఏపీలో మళ్లీ ఉచిత ఇసుక విధానం ప్రవేశపెట్టడం శుభపరిణామని గనులశాఖ మంత్రి కొల్లు రవీంద్ర (Kollu Ravindra) అన్నారు.

Updated : 03 Jul 2024 18:26 IST

ఏపీలో మళ్లీ ఉచిత ఇసుక విధానం ప్రవేశపెట్టడం శుభపరిణామని గనులశాఖ మంత్రి కొల్లు రవీంద్ర (Kollu Ravindra) అన్నారు. గత అయిదేళ్లూ ఇసుకను అడ్డుపెట్టుకుని వైకాపా నేతలు దోచుకున్నారని మండిపడ్డారు. బుధవారం అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. వైకాపా అధికారంలోకి వచ్చినప్పుడు తొమ్మిది నెలల పాటు ఎవరికీ ఇసుక దక్కలేదన్నారు. ఉచిత ఇసుక పంపిణీకి త్వరలో తేదీలు ప్రకటిస్తామన్నారు. 

Tags :

మరిన్ని