Nigeria: విద్యుత్‌ లేక చీకట్లలో 10 కోట్ల మంది ప్రజలు

ఆఫ్రికా ఖండంలో అత్యధిక జనాభా కలిగిన నైజీరియాలో గాఢాంధకారం అలుముకుంది. సరైన విద్యుత్ సరఫరా లేక ప్రజలు అల్లాడిపోతున్నారు.

Updated : 02 Jul 2024 12:31 IST

ఆఫ్రికా ఖండంలో అత్యధిక జనాభా కలిగిన నైజీరియాలో గాఢాంధకారం అలుముకుంది. సరైన విద్యుత్ సరఫరా లేక ప్రజలు అల్లాడిపోతున్నారు. 20 కోట్లకుపైగా జనాభా కలిగిన నైజీరియాలో సగం మంది ప్రజలు చీకట్లలోనే జీవితాన్ని గడుపుతున్నారు. ప్రజల అవసరాలకు సరిపడా కరెంట్ లేకపోవడంతో వ్యాపారాలు, ప్రజా సేవలు దెబ్బతింటున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో పూర్తిగా విద్యుత్ నిలిచిపోవడంతో అక్కడి ప్రజల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది.

Tags :

మరిన్ని