- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Ramprasad Reddy: జగన్ తర్వాత అత్యధిక అక్రమార్జన పెద్దిరెడ్డిదే..!: మంత్రి రాంప్రసాద్ రెడ్డి
మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబం పుంగనూరును మాఫియా రాజ్యంగా మార్చేసిందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి (Ramprasad reddy) ధ్వజమెత్తారు.
మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబం పుంగనూరును మాఫియా రాజ్యంగా మార్చేసిందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి (Ramprasad reddy) ధ్వజమెత్తారు. వైకాపా ప్రభుత్వం పోవడంతో పీడవిరగడైందని పుంగనూరు ప్రజలు ప్రశాంతంగా ఉంటే.. అక్కడికెళ్లి రచ్చ చేయాలని రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘జగన్ తర్వాత అత్యధిక అక్రమార్జన చేసింది ఆయనే. 1985-90 మధ్య పెద్దిరెడ్డిది సామాన్య కుటుంబం. వైకాపాకు ఆయన కుటుంబం రూ.వేల కోట్లు సమకూర్చింది. రాష్ట్రంలోని ఖనిజాలను పెద్దిరెడ్డే తవ్వేశారు. రాష్ట్రంలో 10వేల ఎకరాలు దోచేశారు. పెద్దిరెడ్డి కుటుంబం చేసిన అక్రమాలన్నీ బయటపెడతాం’’ అని మంత్రి రామ్ప్రసాద్రెడ్డి పేర్కొన్నారు.
మరిన్ని
-
రైతుల సౌకర్యార్థం ప్రతి సర్వే నంబర్కు భూసార పరీక్షలు: మంత్రి తుమ్మల
-
విభజన హామీల పరిష్కారానికి ఇరు రాష్ట్రాల సీఎంల భేటీ చాలా అవసరం: ప్రొ.కోదండరాం
-
సల్మాన్ హత్యకు కుట్ర.. రూ. 25 లక్షల సుపారీ!
-
ఏపీలో గంజాయిని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు: మంత్రి అనిత
-
ఏపీలో అతిసారంపై యుద్ధం.. ‘స్టాప్ డయేరియా’ పేరుతో అవగాహన కార్యక్రమాలు
-
కరీంనగర్ డీఈఓను సస్పెండ్ చేయాలని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి డిమాండ్
-
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
-
వైకాపా పాలనలో ఏపీకి ఒక్క ఐటీ కంపెనీ రాలేదు: ఎంపీ బైరెడ్డి శబరి
-
ఆడపిల్లల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి: పవన్ కల్యాణ్
-
వైకాపా అక్రమ నిర్మాణాలు కూల్చివేత.. కంభంపాడులో ఉద్రిక్తత!
-
సీతారామ ప్రాజెక్టు కాల్వపనులను పరిశీలించిన మంత్రి పొంగులేటి
-
కరీబియన్ దీవులను గజగజలాడించిన బెరిల్ హరికేన్
-
భారత్లో అమెరికాను మించిన పెళ్లిళ్ల ఖర్చు.. దేనికి సంకేతం?
-
డ్రగ్స్ కట్టడిపై తెలుగు సినీ పరిశ్రమ అవగాహన కల్పించాలి: సీఎం రేవంత్రెడ్డి
-
రాజ్ తరుణ్ ‘తిరగబడర సామి’ ట్రైలర్ వచ్చేసింది
-
పాఠశాలల్లో ఫీజుల మోత.. విద్యార్థుల చదువు సాగేదెలా?
-
అసోంలో వరద బీభత్సం.. 45 మంది మృతి
-
తోటపల్లి ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసిన గత వైకాపా సర్కార్
-
కానూరు వీఆర్ సిద్ధార్థ కళాశాల పైవంతెనకు వైకాపా శాపం
-
7 నెలల్లో పంచాయతీల అభివృద్ధికి ఏడు పైసలూ ఇవ్వలేదు: హరీశ్రావు
-
గ్రామీణ తాగునీటి వ్యవస్థను నిర్వీర్యం చేసిన వైకాపా సర్కారు.. రోగాల బారిన ప్రజలు
-
టీజీపీఎస్సీ ముట్టడికి ఏబీవీపీ నాయకుల యత్నం
-
ప్రాథమిక స్థాయిలోనే గుర్తిస్తే క్యాన్సర్ను 98 శాతం నివారించొచ్చు: నోరి దత్తాత్రేయ
-
సమస్యలు పరిష్కరించాలంటూ.. మంత్రి నారా లోకేశ్కు క్యాబ్ డ్రైవర్ల వినతి
-
సైబర్ సెక్యూరిటీకి కొత్త వాహనాలు.. ప్రారంభించిన సీఎం రేవంత్
-
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసిన వైఎస్ షర్మిల
-
ఎమర్జెన్సీ విధించిన కాంగ్రెస్.. నీతులు వల్లించడం హాస్యాస్పదం: పురందేశ్వరి
-
పామును ఎమ్మెల్యే ముందు ఉంచి.. సమస్యలను వివరించిన స్థానికులు
-
నిరుద్యోగుల డిమాండ్లు నెరవేర్చే వరకూ వెనక్కి తగ్గబోం: మోతీలాల్
-
మోటార్సైకిల్పై దివ్యాంగుడితో మంత్రి నిమ్మల రామానాయుడు
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
బీరు కోసం స్నేహితుడ్ని నాలుగో అంతస్తు నుంచి తోసి చంపేశారు!
-
‘దిల్లీలో కాలుష్యానికి.. పంజాబ్ రైతులపై చర్యలు అన్యాయం’
-
‘పశ్చాత్తాప పడే పని చేయవద్దు’ - ఓటర్లకు రిషి సునాక్ పిలుపు
-
హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
-
స్కిల్ సెన్సస్ నిర్వహణ ఏర్పాట్లపై మంత్రి నారా లోకేశ్ సమీక్ష
-
టాలీవుడ్కు సీఎం రేవంత్ సూచన.. స్పందించిన మోహన్ బాబు